Tuesday, March 19, 2019

రెండు లోక్ సభ నామినేషన్లు ఓవైసి వద్ద రెండు తుపాకులు

సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురు అయింది..దీంతో తెలంగాణ నుండి మొదటి రోజు రెండు నామినేషన్లు ధాఖలయ్యాయి. అందులో ఒకటి ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దిన్ ఓవైసి హైద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. ఇక రెండవ నామినేషన్ ను కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ వేశారు.. ఈ నేపథ్యంలోనే వారి ఆస్తుల వివరాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oc2VUY

Related Posts:

0 comments:

Post a Comment