పాట్నా: రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించినప్పటి నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నిచోట్లా చేస్తోన్న విమర్శ.. `బిహార్ తరహా రాజకీయాలు.` దాదాపు ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో బిహార్ తరహా వాతావరణం ఏర్పడుతుందని, హత్యలు, దారుణాలు పెరిగిపోతాయని, రాష్ట్రం రావణకాష్టంలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FoUIKB
చంద్రబాబు చేస్తోన్న విమర్శలపై తొలిసారిగా నోరు విప్పిన ప్రశాంత్ కిశోర్
Related Posts:
హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!పాట్నా: వాహనదారులు కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల చట్టంతో రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఏ రకంగా ఫైన్ పడుతుందోనని ఆందోళన చెందుతున్నార… Read More
ఇప్పుడు ఎలా పట్టుకుంటారు... హెల్మట్ చుట్టు ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అంటించిన వ్యక్తి...కొత్త ట్రాఫిక్ నిబంధనలతో ప్రజలు అందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.. కేంద్రం నూతన చట్టాన్ని తీసుకువచ్చిందే తడవుగా వెంటనే ఆ చట్టాన్ని మెజారీటి రాష్ట్ర… Read More
కేసీఆర్ ఋణం తీర్చుకోలేనన్న రాజయ్య .. నేను ఏ వ్యాఖ్యలు చెయ్యలేదన్న మాజీ మంత్రిటిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే , మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ… Read More
జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!జెనీవా: నిజం నిలకడగా తెలుస్తుందంటుంటారు పెద్దలు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న వైఖరిలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జమ్మూ కాశ్మీర్ … Read More
ఒవైసీ బ్రదర్స్ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శలున్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని దుయ్యబ… Read More
0 comments:
Post a Comment