మంగళగిరి: అన్నం పెట్టే రైతన్న అప్పులపాలు కావొద్దని ఉచిత కరెంటు, ఇన్పుట్ సబ్సీడీలు, బీమా సౌకర్యం కల్పించి వ్యవసాయాన్ని పండగలా చేసినవాడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు వైయస్ షర్మిల. మంగళగిరిలో ప్రచారం నిర్వహించిన ఆమె నాటి వైయస్ సంక్షేమ ఫథకాలను ముందుగా గుర్తుచేశారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎలాంటి ధరలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CKg8zU
Saturday, March 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment