హైదరాబాద్: గులాబీ పార్టీ హైదరాబాద్ సభ అనూహ్యంగా రద్దయింది. నల్లగొండ సభ ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు రాలేకపోయారు. సీఎం లేకుండానే మంత్రులు ఈ సభను ముగించారు. సీఎం రావడం లేదంటూ తెలియడంతో ప్రజలు కూడా నెమ్మదిగా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహ్మద్ మహమూద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V6NEaO
Saturday, March 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment