నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడి సభా ప్రాంగణం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. అదే సమయంలో ఓ మైక్ సౌండ్ సెట్ తలమీద పడటంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V45bAo
జనసేన సభలో అపశృతి...సౌండ్ సిస్టం తలపై పడటంతో వ్యక్తి మృతి
Related Posts:
కియా మేడిన్ ఏపీ: గొప్ప ముందడుగు... చంద్రబాబు ప్రభుత్వానికి హీరో రామ్ ప్రశంసలుహైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్కు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. రాష్ట్ర విభజన అనంతరం, కొన్న… Read More
జార్జి ఫెర్నాండేజ్ మృతి: కన్నీరు ఆపుకోలేకపోయారు, విలేకరుల ముందే నితీష్ కంటతడిన్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటతడి పెట్టారు. మాజీ రక్షణ … Read More
కోట్ల చేరికపై బుట్టా రేణుక ఏమన్నారంటే, వైసీపీ నుంచి వచ్చిన ఆమెకు ఏమి ఆఫర్ చేస్తారు?కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇరుకున పడ్డారు. కోట్ల టీడీపీలో… Read More
ఫోన్ చేసి అడిగి... జనసేనలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదంఅమరావతి: ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను నవ్యాంధ్ర ప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మంగళవారం… Read More
ఇప్పుడా.. అఖిలపక్షానికి రాం: చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్, టీడీపీది అత్యుత్సాహమా?అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఘాటు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై అధికార పార్టీ రేప… Read More
0 comments:
Post a Comment