లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేదే తామేనంటూ ఇటు టీఆర్ఎస్, అటు తెలుగుదేశం పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. కారు - సారు - పదహారు నినాదంతో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ అంటోంది. అందుకోసం తమకు మరోసారి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తోంది. వాస్తవానికి 16వ లోక్సభలో మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన ఒక్కో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UelBJg
ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటున్న టీఆర్ఎస్, టీడీపీ మాటలను నమ్ముతారా? మీ కామెంట్ పోస్ట్ చేయండి
Related Posts:
పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్... తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక...దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17… Read More
ఇంకెన్నాళ్లు...? ఓపిక నశించి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు..ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యం కావడంతో.. అక్కడి లబ్దిదారుల ఓపిక నశించింది. ఇక అధికారులు ఇప్పట్లో తమకు ఇళ్లు ఇవ్వరని నిర్ణయ… Read More
అరుదైన చేప: కిలో రూ.16 వేలు.. వేలంలో రూ.4.48 లక్షలు...రాత్రికి రాత్రే తిరిగిన సుడి..సముద్రంలో అనేక జంతుజాలం ఉంటుంది. చేపలు, రొయ్యలు ఉంటాయి. అయితే వాటిలో తినడానికి పనికొచ్చేవి కొన్ని కాగా.. మరికొన్ని ఔషధాల కోసం పనికొస్తాయి. అప్పుడప్పుడ… Read More
పాకిస్తాన్కు చిక్కి- 23 ఏళ్లు జైళ్లలో మగ్గి ఒడిశా తిరిగొచ్చిన గిరిజనుడు- అరుదైన ఘటన23 ఏళ్ల క్రితం ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం జంగతోలి. ఓ 27 ఏళ్ల మతిస్దిమితం లేని గిరిజనుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి పాకిస్తాన… Read More
Bigg Boss Telugu Elimination:ఈ వారం సర్ప్రైజ్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా..?హైదరాబాద్: నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే ఇంట్లో అన్ని ఎమోషన్స్ను ప్రేక్షకులు చూసేశారు. ఒకరిత… Read More
0 comments:
Post a Comment