లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేదే తామేనంటూ ఇటు టీఆర్ఎస్, అటు తెలుగుదేశం పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. కారు - సారు - పదహారు నినాదంతో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ అంటోంది. అందుకోసం తమకు మరోసారి ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తోంది. వాస్తవానికి 16వ లోక్సభలో మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన ఒక్కో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UelBJg
ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటున్న టీఆర్ఎస్, టీడీపీ మాటలను నమ్ముతారా? మీ కామెంట్ పోస్ట్ చేయండి
Related Posts:
3 వారాల్లో... 10 మంది పాకిస్థాన్ కమాండోలను హతమార్చిన ఇండియన్ ఆర్మీఆర్టికల్ 370 రద్దు నుండి నేటి వరకు మొత్తం పదిమంది పాకిస్థాన్ కమాండోలను హతం చేసినట్టు సమాచారం. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్… Read More
75 నూతన మెడికల్ కాలేజీలు : కేంద్ర క్యాబినెట్ నిర్ణయందేశంలో మరో 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వార అదనంగా 15,700 మెడికల్ సీట్లు పెరగనున్నన్నట్టు కేంద్రమ… Read More
ఎన్నికలు ఏవైనా విజయం మాదే.. ఆ ఎలక్షన్లపై కూడా కేటీఆర్ ధీమా..!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా ప్రజలకు దగ్గరై బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎంతలా అం… Read More
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, 300 కేజీల బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వండి, హై కోర్టు !బెంగళూరు: కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపిన రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల వివరాలు ఇవ్వాల… Read More
మహిళ ఐపీఎస్కు తప్పని లైంగిక వేధింపులు.. సీనియర్ టార్చర్తో కోర్టుకు... కేసు విచారణ తెలంగాణకు ....చెన్నై/హైదరాబాద్ : ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అతివలకు ఇస్తామని ఊదరగొడుతుంటారు. సమాన హక్కులు అని, విద్య, ఉద్యోగాలు కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలి… Read More
0 comments:
Post a Comment