ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. హోరాహోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి అటు అధికార టిడిపి, ఇటు ప్రతిపక్ష వైసిపి లు. ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసే పనిలో పడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JIxenG
Thursday, March 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment