Friday, March 1, 2019

ఇన్ఫోసిస్, ఐబీఎం అందుకే సీమకు రావట్లేదు, జగన్ ఫోటో అంటున్నారు కానీ: పవన్ కళ్యాణ్ షాకింగ్

రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇది వైసీపీ అధినేత ఇలాకా. కాబట్టి ఆయనను ప్రధానంగా టార్గెట్ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GXdGdh

Related Posts:

0 comments:

Post a Comment