రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇది వైసీపీ అధినేత ఇలాకా. కాబట్టి ఆయనను ప్రధానంగా టార్గెట్ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GXdGdh
ఇన్ఫోసిస్, ఐబీఎం అందుకే సీమకు రావట్లేదు, జగన్ ఫోటో అంటున్నారు కానీ: పవన్ కళ్యాణ్ షాకింగ్
Related Posts:
అమరావతిలో అంతర్జాతీయ ఇంధన సదస్సు..! పాల్గొననున్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు..!!అమరావతి : అమరావతి బ్రాండ్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. అందులో భాగంగా వివిధ పరిశ్రమలు అమరావతిలో నెలకొల్పేందుకు పారిశ్రామికి వేత్త… Read More
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, సర్వం సిద్దం, డేట్ ఫిక్స్: మాజీ డీసీఎం ఆర్. అశోక్ !బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎ… Read More
కన్న కూతుర్ని కడతేర్చాడు : దళితుడిని ప్రేమించందని..పీక పిసికి చంపేశాడు..!మిర్యాలగూడ లో జరిగిన ఉదంతం మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. దళితుడిని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్నే గొంతు పిసికి చం… Read More
భారత్కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యాలండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్మాల్యాను భారత్కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసు… Read More
జనసేన కార్యాలయం పై దాడి : ఆర్దరాత్రి బీరు బాటిళ్లతో : ఘటన పై జనసైనికుల ఆగ్రహం..!గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘ… Read More
0 comments:
Post a Comment