Sunday, March 24, 2019

ఏపిలో మంత్రుల‌కు త‌ప్ప‌ని ఎదురీత‌..! కాస్త అటుఇటు ఐనా ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ట్టే..!!

విజయవాడ/హైద‌రాబాద్ : ఏపిలో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న కొద్ది నేత‌ల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో 18 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్ధులు ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధుల విజయావకాశాలపై గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో చర్చ సాగుతోంది. ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CwYvU4

0 comments:

Post a Comment