1952లో ఏర్పడ్డ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అని చెప్పొచ్చు. 1952-91 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అనంతర కాలంలో మూడుసార్లు తెలుగుదేశం అభ్యర్థుల హవా కొనసాగింది. తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఇంతవరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vao70q
లోకసభ ఎన్నికలు 2019: నిజామాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
కరోనా మహమ్మారి గురించి ఆవేదన చెందుతున్న ఐక్యరాజ్యసమితి .. ఏం చెప్తుందంటేకరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ఈ వైరస్ ను అడ్డుకోవాలంటే కేవలం లాక్డౌన్లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్వో) తేల్చి చెప్పి… Read More
కరోనా వైరస్ : యుద్దప్రాతిపదికన వాళ్లను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలుఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొని తమ స్వస్థలాలకు వెళ్లిన దాదాపు 1000-2000 మంది ద్వారా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి … Read More
సీఎంలతో గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..! లాక్ డౌన్ ఆంక్షలు కఠిన తరంపై దిశానిర్ధేశం..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాధి ప్రబలకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే స్వీయ నియంత్రణ పాటిస్త… Read More
కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినా వాటిలో వైరస్ ఉంటుంది : ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ రీసెర్చ్కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక కరోనా సంబంధించిన లక్షణాలు కనిపించగానే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు . చికిత్స ప… Read More
‘మర్కజ్’పై కేంద్రానికి చెప్పిందే మేమే, తెలంగాణ నుంచే 1200 మంది: ఈటెల క్లారిటీహైదరాబాద్: కరోనావైరస్ ప్రభావం మనదేశంలో అంతగా లేదనుకుంటున్న తరుణంలో ఢిల్లీ మర్కజ్ మసీదు ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో 2వేల మందికిపైగా దేశంలోని, విదేశాల… Read More
0 comments:
Post a Comment