Wednesday, March 6, 2019

ఎంపీ ఎన్నికల వేడి.. బీజేపీ స్ట్రాటజీ షురూ.. ఇవాళ నిజామాబాద్ కు అమిత్ షా

నిజామాబాద్‌ : లోక్ సభ సమరం మొదలైంది. ఎన్నికలకు మరో రెండు నెలలు సమయమున్నా.. ఆయా పార్టీలు ఇప్పటినుంచే హీట్ పుట్టిస్తున్నాయి. అందులోభాగంగా పార్లమెంటరీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది బీజేపీ. 5 లోక్ సభ సెగ్మెంట్లకు సంబంధించిన క్లస్టర్ స్థాయి సమావేశం నిజామాబాద్ లో ప్లాన్ చేశారు కమలం పెద్దలు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UisENP

Related Posts:

0 comments:

Post a Comment