కోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నం వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C9e3gu
నేత్రపర్వంగా కొమురెల్లి మల్లన్న పెద్దపట్నం .. ఆద్యంతం మల్లన్న శరణు ఘోషలతో తన్మయత్వం
Related Posts:
ట్రంప్ అభిశంసన: బైడెన్ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఆగ్రహంతో దండెత్తి వచ్చిన అల్లరిమూకల నుంచి ప్రతినిధుల సభను సాయుధ భద్రతా బలగాలు రక్షించిన సరిగ్గా వారం రోజుల తర్వాత.. ఆ అల్లరి మూక మద్దతిస్తున్న దేశాధ్య… Read More
డిజిటల్ రూట్: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: ఎల్డీఎఫ్ సర్కారు బడ్జెట్ టార్గెట్తిరువనంతపురం: కేరళ ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఇసాక్.. లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వ వార్షిక బడ్జెన్ను ప్రవేశపెట్టారు. ఉద్యోగ కల్పన, సా… Read More
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవిఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరి… Read More
లింగ మార్పిడి.. మూడేళ్లుగా గ్యాంగ్ రేప్.. 13 ఏళ్ల బాలుడి భయానక అనుభవం.. ఢిల్లీలో దారుణం..దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఓ 13 ఏళ్ల బాలుడికి బలవంతంగా లింగ మార్పిడి చేయించిన ఓ ముఠా కొన్నేళ్లుగా అతనిపై అత్యాచారానికి పాల్పడుతోంది. గ… Read More
రైతు సంఘాలకు క్లారిటీ లేదు -అందుకే పరిష్కారం కుదరట్లేదన్న తోమర్-సుప్రీం కమిటీకి స్వాగతంనిరసనలు చేస్తోన్న రైతులకు సాగు చట్టాల విషయంలో క్లారిటీ కొరవడిందని, ప్రతిపాదనల విషయంలో రైతు సంఘాల నేతల అవగాహనలేమి వల్ల చర్చలు ముందుకు సాగడంలేదని కేంద్ర… Read More
0 comments:
Post a Comment