తాడికొండ: చంద్రబాబు గల్లా పెట్టెను నమ్ముకున్నారని ...వైయస్ జగన్ ప్రజల బ్యాలెట్ పెట్టెను నమ్ముకున్నారని అన్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేశారని విమర్శించారు. తాడికొండలో షర్మిలా ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇది తాడికొండ కాదని అది వైసీపీ బంగారు కొండని అన్నారు. గల్లా జయదేవ్కు గుంటూరు ఓట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNNyzK
చంద్రబాబు 'గల్లా' పెట్టెను నమ్మారు... వైసీపీ ప్రజాబ్యాలెట్ పెట్టెను నమ్ముకుంది: మోదుగుల
Related Posts:
కంపెనీ సీఈవో మరణించాడు.. పాస్వర్డ్లు తెలియవు: వేల కోట్లు బ్లాక్.. ఏం జరిగిందంటే?వాషింగ్టన్/ఒట్టావా: క్రిఫ్టోకరెన్సీకి చెందిన అకౌంట్ పాస్వర్డ్ తెలిసిన ఓ కంపెనీ సీఈవో కన్నుమూశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన 137 డాలర్లు బ్లాక్ అయ్యాయి.… Read More
షాక్: టీడీపీXవైసీపీ..ఎన్నికల్లో సహకరించాలని ఎస్సైకి వైసీపీ నేత లంచం? ఏం జరిగింది.. డీఎస్పీ ట్విస్ట్విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మ… Read More
అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ … Read More
పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానికరాచీ: పాకిస్తాన్లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ పవిత్ర గ్ర… Read More
అమరావతిలో కీలక అడుగు: ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ స్కూల్...త్వరలో, వసతులు ఇలాఅమరావతి: నిర్ణీత కాలంలో ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయటం ద్వారా మాలక్ష్మి గ్రూప్ అమరావతి నిర్… Read More
0 comments:
Post a Comment