Monday, March 11, 2019

మహిళలకు 33 శాతం సీట్లు ... నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనుసరిస్తుందా ?

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న , నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒడిశా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒడిశారాష్ట్రంలో మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామి అని ప్రచారం జరుగుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HpAyBj

Related Posts:

0 comments:

Post a Comment