ఢిల్లీ : లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్న నాయకులు... పనిలో పనిగా ప్రచారం కోసం టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు వాట్సప్లలో ఓటర్లకు రాజకీయ సందేశాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYhqBQ
ఓటర్లే టార్గెట్గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలు
Related Posts:
Illegal affair: నాటుకోడి ఆంటీ, మొగుడు మస్త్ మజా, గుడికి వెళ్లిన భార్య, పిల్లలు? అయినా!బెంగళూరు7 బాగల్ కోటే: కామంతో భర్త కళ్లు మూసుకుపోవడంతో ఓ ఇంట్లో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పరాయి స్త్రీ వ్యామోహంతో కట్టుకున్న భార్య, పిల్లలన… Read More
షాకిచ్చిన ఫేస్బుక్: వారి అకౌంట్లు బంద్: ముస్లిం, జర్నలిస్టులపై కోవర్ట్ ఆపరేషన్బీజింగ్: ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. చైనాకు చెందిన హ్యాకర్ల అకౌంట్లన్నింటినీ బంద్ చేసి పడేసింది. అధికారికంగా వినియోగ… Read More
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు: తాజా రేట్లు ఇవే: ఈ ఏడాదిలో తొలిసారిగా: ఎన్నికల ఎఫెక్టేనా?న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారుల జేబులను గుళ్ల చేస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ తగ్గాయి.. అదీ స్వల్పంగానే. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖ… Read More
జగన్ లేఖపై సుప్రీం అంతర్గత విచారణ..సారాంశమేంటీ: పారదర్శకత మాటేంటీ: ప్రశాంత్ భూషణ్అమరావతి: రాష్ట్రానికి చెందిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై అంతర… Read More
గొర్రెను కాదు పులిని గెలిపించండి: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలని టిడిపి, అ… Read More
0 comments:
Post a Comment