ఐటీ హబ్ బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్తోపాటు ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఆఫీసు స్పేస్ విభాగాల్లో బెంగళూరుతో హైదరాబాద్ సమానంగా నిలుస్తోందని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో ఆయా విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రాయదుర్గంలో ఇంటెల్ ఇండియా డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ను మంత్రి కేటీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37XWcYl
బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్.. 4 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి: కేటీఆర్
Related Posts:
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్లో శంకుస్థాపన, పోర్టులపై సమీక్షలో సీఎం జగన్రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, పాత పోర్టుల పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. దుగ్గరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి,… Read More
CBSE Board Exams 2020: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30వరకు పరీక్షలున్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతికి సంబంధించిన బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 ఫిబ్ర… Read More
మద్యం ధరల వెనక కల్వకుంట్ల ట్యాక్స్... ఎంపీ రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో [ కేఎస్టీ } కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతుందని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ పనులు కావాలన్న ఆరు శాతం టా… Read More
డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత పట్టదా: నిర్భయ తల్లిన్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురికీ ఉరిశిక్షను విధించడంలో మరింత జాప్యం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన కుమార్తెపై … Read More
సైరస్ మిస్త్రీకి భారీ ఊరట: టాటా గ్రూప్ ఛైర్మెన్గా తిరిగి నియమించాలన్న అప్పీలేట్ కోర్టుముంబై: టాటా గ్రూప్ ఛైర్మెన్గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరికాదని నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రైబ్యునల్ పేర్కొంది. తిరిగి అతన్ని టాటా గ్రూప్ ఛైర్మెన్గ… Read More
0 comments:
Post a Comment