లక్నో: కీలకమైన ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ వేరుగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసే అమేథి, రాయ్బరేలీలలో ఎస్పీ, బీఎస్పీలు ఎవరినీ పోటీలో నిలబెట్టవద్దని నిర్ణయించాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు స్థానాల్లో ఎవరినీ పోటీలో నిలబెట్టకుండా, ఎస్పీ, బీఎస్పీకి మద్దతివ్వాలని నిర్ణయించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FhAdPC
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment