పనాజీ: గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. అతి సామాన్య 'ముఖ్యమంత్రి'గా పేరు తెచ్చుకున్నారు. పెద్దగా సెక్యూరిటీ లేకుండా, హవాయి చెప్పులతో, ఎలాంటి మందీమార్భలం లేకుండా ఎక్కడికైనా వెళ్తారనే పేరు ఉంది. ఎవరైనా కనిపిస్తే ఆగి మరీ వారు యోగక్షేమాలు తెలుసుకుంటారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8dAjs
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment