పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 63. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన ఏడాదికి పైగా పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ రోజు ఆయన పనాజీలోని తన కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు. అంతకుముందే, ఆయన ఆరోగ్యం బాగాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oc8Wkt
క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత
Related Posts:
అమరావతిలో జగన్ కు అనుకూలంగా ..బహుజన పరిరక్షణా సమితిఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక పక్క రాజధాని అమరావతిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతుంటే ఇప్పుడు రాజధాని గ్రామాల్ల… Read More
27 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై పెళ్లాడిన 103 ఏళ్ల వృద్దుడు.. ఎలా వర్కౌట్ అయిందంటే..ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పడం కష్టమని కవులు రాస్తుంటారు. ఈ ఫొటోలోని జంట విషయంలోనూ అదే జరిగింది. ఆమెకు 27 ఏళ్లు.. బాగా చదువుకుంది కూడా. అత… Read More
టీడీపీకి డబుల్ చెక్: అటు బిగ్ షాట్ అంబానీ..ఇటు బీసీ ఓటుబ్యాంకు: జగన్ వ్యూహం వెనుక.. !అమరావతి: వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే బహుశా ఇదేనేమో..!. తన గడప తొక్కి వచ్చిన అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ … Read More
సెబీలో 147 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ గ… Read More
సీఏఏ వ్యతిరేక ఆందోళనల హైజాక్కి స్కెచ్.. ఆత్మాహుతి దాడులకు కుట్ర.. ఆ ఇద్దరే..దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను హైజాక్ చేసి ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని ప్లాన్ చేస్తున్న ఓ జంటను పోలీ… Read More
0 comments:
Post a Comment