Monday, March 4, 2019

అమానుషం...భిక్షాటన చేస్తున్నాడని 5 ఏళ్ళ బాలుడ్ని చెట్టుకు కట్టేసిన టోల్ ప్లాజా సిబ్బంది

లూధియానా దగ్గరలోని లడోవాల్ టోల్ ప్లాజా సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలుడిని టోల్ ప్లాజా వద్ద వాహనాల వెంటపడి యాచనకు పాల్పడుతున్నాడన్న కారణంతో చెట్టుకు బంధించారు సిబ్బంది. అన్నెం పున్నెం ఎరుగని ఆ చిన్నారి బాలుడిని అమానవీయంగా తాళ్ళతో చెట్టుకు బంధించిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GZcDcO

Related Posts:

0 comments:

Post a Comment