భారత దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుందని, థర్డ్ వేవ్ ముప్పు ఆగస్టులోనే పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ప్రజలలో కరోనా మహమ్మారి పట్ల ఆందోళన సన్నగిల్లినట్టు కరోనా నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న తీరు స్పష్టం చేస్తోంది. ఇక తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zekAls
భారత్ లో భారీగా తగ్గిన మరణాలు .. గత 24 గంటల్లో 38,164 కొత్త కేసులు, 499 మరణాలు
Related Posts:
కోవాగ్జిన్ వద్దు... కోవీషీల్డ్ ఇవ్వండి... ఢిల్లీ వైద్యుల ట్విస్ట్... ఆ వ్యాక్సిన్పై ఆందోళన...దేశవ్యాప్తంగా శనివారం(జనవరి 16) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ.. ఇప్పటికీ చాలామందిని ఒక డైలామా వెంటాడుతోంది. కోవాగ్జిన్,కోవీషీల్డ్లలో ఏ వ… Read More
అమెరికా: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది?అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్-19 నిబంధనలు, భద్రతాపరమై… Read More
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షంకరోనా మహమ్మారి నివారణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా క… Read More
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరం కోసం ఇతోధికంగా ప్రతీ ఒక్కరు సాయం చేస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అం… Read More
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...మహిళలపై అత్యాచార వార్తలతో ఉత్తరప్రదేశ్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితమే బదౌని జిల్లాలోని ఉఘాటిలో 50 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన… Read More
0 comments:
Post a Comment