లూధియానా దగ్గరలోని లడోవాల్ టోల్ ప్లాజా సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలుడిని టోల్ ప్లాజా వద్ద వాహనాల వెంటపడి యాచనకు పాల్పడుతున్నాడన్న కారణంతో చెట్టుకు బంధించారు సిబ్బంది. అన్నెం పున్నెం ఎరుగని ఆ చిన్నారి బాలుడిని అమానవీయంగా తాళ్ళతో చెట్టుకు బంధించిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNvkAN
అమానుషం...భిక్షాటన చేస్తున్నాడని 5 ఏళ్ళ బాలుడ్ని చెట్టుకు కట్టేసిన టోల్ ప్లాజా సిబ్బంది
Related Posts:
తిరుపతి లోక్సభ: వైసీపీ ఆశలన్నీ వాటిపైనే: మధ్యాహ్నానికి క్లియర్ పిక్చర్తిరుపతి: తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు ఈ మధ్యాహ్నానికి స్పష్టం కానున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బల్లి ద… Read More
West bengal Election Results 2021 : ఆ సీటుపై అందరి ఫోకస్, మమతా వర్సెస్ సువేందు, ఎవరు గెలిచినా సంచలనమే!పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోదీ హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. ఈరోజు బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ నియోజ… Read More
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత: దిగ్భ్రాంతిలో పార్టీ శ్రేణులు: తీరని లోటుగావిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కరోనా బారి… Read More
మమతా వర్సెస్ మోడీ: నువ్వా-నేనా: ప్రారంభ ఫలితాల్లో టగ్ ఆఫ్ వార్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్… Read More
అక్కడ వార్ వన్ సైడ్: పదేళ్ల తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త `సూర్యోదయం`న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్… Read More
0 comments:
Post a Comment