మిసోరీ: విద్యార్థి రీసెర్చ్ను దొంగిలించి, దానిని సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారు. సదరు ప్రొఫెసర్, అలాగే, బాధిత విద్యార్థి.. ఇద్దరూ భారతీయులే. ఈ సంఘటన మిసోరీలో చోటు చేసుకుంది. మాజీ గ్రాడ్యుయేట్ విద్యార్థి కిషోర్ చోల్కార్ రీసెర్చ్ను సొమ్ము చేసుకున్నాడని, అందుకుగాను ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారని వార్తలు వచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3xFXN
Monday, March 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment