మిసోరీ: విద్యార్థి రీసెర్చ్ను దొంగిలించి, దానిని సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారు. సదరు ప్రొఫెసర్, అలాగే, బాధిత విద్యార్థి.. ఇద్దరూ భారతీయులే. ఈ సంఘటన మిసోరీలో చోటు చేసుకుంది. మాజీ గ్రాడ్యుయేట్ విద్యార్థి కిషోర్ చోల్కార్ రీసెర్చ్ను సొమ్ము చేసుకున్నాడని, అందుకుగాను ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారని వార్తలు వచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3xFXN
మిలియన్ డాలర్ల కోసం ఇండియన్ విద్యార్థి రీసెర్చ్ దొంగిలించిన ప్రొఫెసర్, ఏం జరిగిందంటే?
Related Posts:
ఉద్యోగాల్లేవు, ఆర్థిక వ్యవస్థ కుదేలు: అన్నిటికీ ఒకే కారణం అది ఇదే..!2016లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల కారణంగానే ఈ రోజు భారత్లో ఇటు పరిశ్రమలు అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హార్వర్డ్ యూనివర్శిటీకి చెంద… Read More
టెక్కీ సుభశ్రీ ప్రాణం తీసిన హోర్డింగ్: ‘గాలి’పై కేసు పెట్టాలంటున్న నేత!చెన్నై: సెప్టెంబర్ 13న తమిళనాడు రాజధాని చెన్నైలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఊడిపడటంతో సుభశ్రీ అనే యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కో… Read More
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు .. ఉద్యోగుల తొలగింపు కరెక్ట్ కాదన్న పవన్ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించాలనే నిర్ణయాన్ని తప్పు పడుతూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు తెలుపుతున్నాయి. తెల… Read More
జైల్లో రవిప్రకాశ్ను కలిసిన ఎంపీ రేవంత్రెడ్డిచంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి కలిశారు. అరెస్ట్కు సంబంధించిన అంశాలపై రవిప్రక… Read More
30 నెలలుగా చిత్రహింసలు.. సౌదీలో హైదరాబాద్ మహిళకు చేదు అనుభవం..!హైదరాబాద్ : జీవితంపై ఎన్నో ఆశలతో పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ ప్రాంతాలకు వెళుతున్న తెలుగు ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు ఏజెంట్ల మోసాలు.. మరోవైపు… Read More
0 comments:
Post a Comment