శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి విచారణలో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను ఢీ కొని ఆదిల్ అహ్మద్ మృతిచెందగా .. దాడి చేసింది మేమే నని జైషే మహ్మద్ సంస్థ ప్రకటించింది. తర్వాత సూత్రధారి కమ్రాన్ అలియాస్ ఘజి రషీద్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hd8PV4
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment