న్యూఢిల్లీ/హైదరాబాద్ : సాధారణంగా భారత సంస్క్రుతిలో భాగంగా జరుపుకునే పండుగలను చూసేందుకు విదేశీయులు ఆసక్తికనబరుస్తుంటారు. హోళీ, వినాయకచవితి, బతుకమ్మ, కోండి పందాలు, దీపావళి వంటి వేడేకలను చూసేందకు విదేశీయులు భారత్ వస్తూంటారు. భారత దేశ సంస్క్రుతి, సాంప్రదాయాలను చూసి ముగ్దులౌతుంటారు. కాని ఈ సారి జరుగుతున్న సాధారణ ఎన్నికలను చూసేందుకు సైతం విదేశీయులు ఆసక్తి చూపించడం విశేషం.లోక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TAmsiW
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment