Wednesday, February 13, 2019

ట్రంప్ నోటీ దూల‌..! మ‌రో సారి భార‌త్ పై అవాకులు చ‌వాకులు..!!

వాషింగ్టన్/ హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే విస్కీపై అమెరికా ప్రభుత్వం దిగుమతి సుంకాన్నే వసూలు చేయడం లేదని.. అమెరికా నుంచి భారత్‌కు ఎగమతి అయ్యే విస్కీపై మాత్రం భారత ప్రభుత్వం 150 శాతం సుంకాన్ని విధిస్తోందంటూ విమర్శించారు. గతంలో ఆయన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RVVSQt

0 comments:

Post a Comment