ఊహించిందే జరుగుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసిపి లో చేరటానికి రంగం సిద్దమైంది. ముఖ్యమం త్రి పిలిచి ఆమంచిని బుజ్జగించారు. అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయినా..ఆమంచి మనసు మారలే దు. కార్యకర్తల సమావేశంలో తాను పార్టీ మారుతున్నట్లు తేల్చి చెప్పేసారు. దీంతో..చీరాల లో పార్టీకి ప్రత్యామ్నాయం పై చంద్రబాబు దృష్టి సారించారు. సీనియర్ నేత కరణం బలారం ను చీరాల వెళ్లాలని ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WY6WAu
Wednesday, February 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment