తిరుపతిః ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వారంతపు రోజులు, పండుగలు, సెలవులు, బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సందర్భాల్లో శ్రీవారిని దర్శించే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అదే స్థాయిలో టీటీడీ ఆదాయమూ ఉంటుంది. భక్తులు హుండీలో వేసే కానుకల రూపంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IAp3cx
హవ్వ! టీటీడీ వద్ద నిధుల్లేవట! వందల కోట్ల రూపాయలు ఏమౌతున్నట్లు?
Related Posts:
న్యూ ఇయర్ పార్టీ.. మరో యువతితో బాయ్ఫ్రెండ్ రాసలీలు.. నిలదీసినందుకు ఎంత ఘోరం చేశారంటే...ముంబైలో దారుణం జరిగింది. ఇటీవల కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లిన ఓ యువతి హత్యకు గురైంది. ఆమె బాయ్ఫ్రెండ్,మరో యువతి … Read More
దేవుడిలాంటి ఎన్టీఆర్కే వెన్నుపోటు: ఆ పనిలో లోకేష్: రామతీర్థం వెనుక ఆ ముగ్గురు: కొడాలి నానివిజయవాడ: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల … Read More
ఆ పాపం వూరికే పోదు... అడ్రస్ లేకుండా పోతారు... కేసీఆర్కు బండి సంజయ్ శాపనార్థాలు...తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమవుతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశ… Read More
సంక్రాంతి వస్తానని చెప్పి.. జమ్మూకాశ్మీర్లో తెలుగు జవాను మృతి, కుటుంబంలో తీరని విషాదంశ్రీనగర్/చిత్తూరు: మరో తెలుగు జవాను జమ్మూకాశ్మీర్లో అమరుడయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 … Read More
ఘోర ప్రమాదం: పైకప్పు కుప్పకూలడంతో 21 మంది మృతి, శిథిలాల కింద మరికొందరున్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్లోని మురాద్నగర్లో వర్షం కారణంగా శ్మశాన వాటిక ఘాట్ కంప్లె… Read More
0 comments:
Post a Comment