తిరుపతిః ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వారంతపు రోజులు, పండుగలు, సెలవులు, బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సందర్భాల్లో శ్రీవారిని దర్శించే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అదే స్థాయిలో టీటీడీ ఆదాయమూ ఉంటుంది. భక్తులు హుండీలో వేసే కానుకల రూపంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IAp3cx
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment