జైపూర్ః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘటనను టీవీల్లో చూసిన నలుగురు విద్యార్థినులు పండగ చేసుకున్నారు. స్థానికంగా ఓ రెస్టారెంట్కు వెళ్లి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను వాట్సప్లో పోస్ట్ చేశారు. చేతుల్లో కుండలస్సీని పట్టుకుని ఉన్న ఫొటోను వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqUrH
పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులు
Related Posts:
జర్నలిస్టు ఖషోగ్గి హత్యలో సంచలన కథనం...చంపిన తర్వాత సౌదీ ఈ దారుణానికి పాల్పడిందా..?ప్రపంచదేశాల్లో చర్చనీయాంగా మారిన ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య మరోసారి వార్తల్లో నిలిచింది. సౌదీ అరేబియానే హత్య ఖషోగ్గిని హత్య చేసిందని ఆరోపణలు… Read More
రియల్ హీరో: వింగ్ కమాండర్ అభినందన్ పేరుతో నకిలి అకౌంట్, హల్ చల్, కేంద్ర ప్రభుత్వం!న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు పట్టుబడి చివరికి విడుదలైన ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పేరుతో నకిలి ట్వీట్టర్ అకౌంట్ ప్రారంభించిన … Read More
అంతర్యామి సంధ్యోపాసనఆర్ష సంప్రదాయంలో కాలం పూజనీయం. కాలాన్ని దైవంగా భావిస్తాం. కాలభైరవుడు, కాళరాత్రి, మహాకాలుడు అని అనేక పేర్లతో పిలుస్తాం. కాలం - చీకటి, వెలుగు, సంధ్య అనే… Read More
పట్టణ ప్రాంత ఓటర్లు వైసీపికి సారీ..! గ్రామీణ ఓటర్ల పైనే జగన్ గురి..!!హైదరాబాద్ : అన్నీ అనూకూలంగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో, వివిధ సర్వేలు కూడా అనుకూలంగా నివేదికలు వెళ్లడిస్తున్న నేపథ్యంలో ధీమాగా వచ్చే ఎన్నికలను… Read More
దొంగతనం చేసి చిల్లర వేషాలు..! చంద్రబాబు, లోకేశ్పై కేటీఆర్ నిప్పులుహైదరాబాద్ : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట… Read More
0 comments:
Post a Comment