జైపూర్ః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘటనను టీవీల్లో చూసిన నలుగురు విద్యార్థినులు పండగ చేసుకున్నారు. స్థానికంగా ఓ రెస్టారెంట్కు వెళ్లి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను వాట్సప్లో పోస్ట్ చేశారు. చేతుల్లో కుండలస్సీని పట్టుకుని ఉన్న ఫొటోను వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqUrH
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment