జైపూర్ః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘటనను టీవీల్లో చూసిన నలుగురు విద్యార్థినులు పండగ చేసుకున్నారు. స్థానికంగా ఓ రెస్టారెంట్కు వెళ్లి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను వాట్సప్లో పోస్ట్ చేశారు. చేతుల్లో కుండలస్సీని పట్టుకుని ఉన్న ఫొటోను వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdqUrH
పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులు
Related Posts:
పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి...?మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మరోసారి వెలుగులోకి వచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆయనకు కీలక పదవి దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ పీస… Read More
పేటీఎం వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఫోన్కాల్, మెసేజ్ వస్తే..మోసపూరిత మేసేజ్, కాల్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ ఖాతాదారులను కోరారు. తమ సంస్థ పేరుతో ఎవరూ ఫోన్లు చేయరని, నకిలీ ఎస్ఎం… Read More
అమరావతి టీడీపీకే బంగారు గుడ్డు: సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం లేదు: ఆర్దిక మంత్రి బుగ్గన..!ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ నేతల మీద ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల పా… Read More
దొంగ భక్తుడు: అమ్మవారికి మొక్కులు, గుంజీలు తీసి.. ఆలయంలో కిరీటం చోరీ(వీడియో)హైదరాబాద్: దొంగ భక్తుడు అంటే ఇతడే. ఎందుకంటే.. నగరంలోని ఓ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆమ్మవారికి పరమ భక్తుడిలా దండాలు పెట్టాడు. గుంజీలు తీ… Read More
మిధానిలో ఉద్యోగాలు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండిమిశ్ర ధాతు నిగం లిమిటెడ్ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజ… Read More
0 comments:
Post a Comment