Tuesday, February 5, 2019

ఆ భయంతో మమత హైప్రొఫైల్ డ్రామా, కోల్‌కతా ప్రజలారా! రోడ్లపైకి రండి: రాజాసింగ్

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధర్నా చేయడం లేదని, హై ప్రొఫైల్ డ్రామా చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ నిప్పులు చెరిగారు. కుంభకాణాల్లో తన పేరు ఎక్కడ బయట పడుతుందోనని ఆమె భయపడుతున్నారన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t9UIqx

Related Posts:

0 comments:

Post a Comment