గువాహటిః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమంపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు అదృశ్యం అయ్యారు. 48 గంటలుగా ఆమె కనిపించకుండా పోయారు. ఆదివారం నుంచి ఆమె జాడ దొరకట్లేదు. వివాదాస్పద వ్యాఖ్యనాల తరువాత ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GwZEPa
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment