గువాహటిః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమంపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు అదృశ్యం అయ్యారు. 48 గంటలుగా ఆమె కనిపించకుండా పోయారు. ఆదివారం నుంచి ఆమె జాడ దొరకట్లేదు. వివాదాస్పద వ్యాఖ్యనాల తరువాత ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GwZEPa
రేప్ చేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లుః ఆ వెంటనే అదృశ్యంః మహిళా టీచర్ ఏమైనట్టు?
Related Posts:
జగన్ భార్య భారతికి బ్లాక్మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధదేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'కారులో బ్లాక్ మనీ తరలింపు' అనూహ్య మలుపులు తిరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించిన కారులో రూ.5.20 కోట్ల నగదు పట్ట… Read More
పులివెందులలో సీబీఐ కీలక సోదాలు.. వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, ఏపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆంధ్రప్… Read More
మూడురోజుల్లో మూడో వైసీపీ ఎమ్మెల్యే: అన్నాబత్తునికి కరోనా పాజిటివ్: వైరస్ కోరల్లో తెనాలిగుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో మూడువేలకు చేరువగా కరోనా కేసులు నమోదు… Read More
ప్రభుత్వం చేతికి టీటీడీ గెస్ట్హౌస్: శ్రీవారి భక్తులకు కాదు పేషెంట్లకు: అనంతలో ఢిల్లీ రేంజ్లోతిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చిత్తూరు జిల్లాల్లో రోజురోజుకూ… Read More
లాల్ దర్వాజ \"పాతబస్తీ\" బోనాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment