గువాహటిః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమంపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు అదృశ్యం అయ్యారు. 48 గంటలుగా ఆమె కనిపించకుండా పోయారు. ఆదివారం నుంచి ఆమె జాడ దొరకట్లేదు. వివాదాస్పద వ్యాఖ్యనాల తరువాత ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GwZEPa
రేప్ చేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లుః ఆ వెంటనే అదృశ్యంః మహిళా టీచర్ ఏమైనట్టు?
Related Posts:
ఏపీలో మందుబాబులకు భారీ షాక్... 25 శాతం రేట్ల పెంపు.. సర్కారు ప్రకటన...ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రేపటి… Read More
లష్కరే తొయిబా నడ్డి విరిచిన ఆర్మీ: ఎన్కౌంటర్లో టాప్ కమాండర్ హతం: పాక్ నుంచి వచ్చి మకాం..!శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో తరచూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతోన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా నడ్డి విరిగింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్… Read More
బెజవాడలో లాక్ డౌన్ లోనూ లిక్కర్ సరఫరా... బ్యాంక్ స్టిక్కర్ తో మద్యం విక్రయాలు..కరోనా వైరస్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి నేఫథ్యంలో విధించిన లాక్ డౌన్ ను సొమ్మచేసుకుంట… Read More
కరోనా: చంద్రబాబుకు శాశ్వత లాక్డౌన్.. దుమ్మురేపుతోన్న సీఎం జగన్.. అన్నింటా ఏపీనే టాపన్న ఎంపీ..ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం లెక్కల్ని దాచిపెడుతోందన్న ప్రతిపక్ష టీడీపీ.. కేంద్ర బృందం పర్యటనపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది.… Read More
కరోనాను వాడుకుంటున్న పాక్: హఫీజ్ సయీద్ సహా 50 మంది ఉగ్రవాదుల విడుదలన్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు దేశాలు అనేక చర్యలు చేపడుతుంటే.. ఆ మహమ్మారిని సాకుగా చూపి ఉగ్రవాదులను వదిలేసే కార్యక్… Read More
0 comments:
Post a Comment