హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు రెండేళ్లుగానే ఉండనుంది. 58 ఏళ్లకు రిటైర్మెంట్ కావాల్సి ఉన్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో 61 ఏళ్లకు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారం రిటర్మైంట్ వయసు మూడేళ్లు పెరగాలి. కానీ కొన్ని కారణాలతో రెండేళ్లకు ఓకే చేస్తూ.. 60 ఏళ్లకు ఫిక్స్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nfus7m
61 కాదు.. రిటైర్మెంట్ వయసు పెంపు రెండేళ్లే..!
Related Posts:
ఉగ్రదాడులపై అవసరమైతే ఆదేశ సహకారం కోరుతాం: రణిల్ విక్రమసింఘేశ్రీలంక ఉగ్రదాడులకు సంబంధించి అవసరమైతే పాకిస్తాన్ సహకారం కూడా కోరుతామని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. ఓ జాతీయ పత్రిక ఈమెయిల్ ద్వారా కొన్ని… Read More
ఇంజిన్ లో సాంకేతిక లోపాలు: వెనక్కి మళ్లిన విమానం: అందులో రాహుల్ గాంధీ!న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశ రాజధాని నుంచి శుక్రవారం ఆయన బయలుదేర… Read More
శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా.. పేలుళ్ల కేసులో అనుమానితుల ఫోటోలు విడుదల..కొలంబో : ఈస్టర్ రోజున దారుణ మారణహోమాన్ని చూసిన శ్రీలంకకు ఇంకా ఉగ్ర ముప్పు తొలిగిపోలేదు. దేశంలో ఇంకా స్లీపర్ సెల్స్ ఉండి ఉంటాయని భద్రతా దళాలు అనుమానిస్… Read More
30 ఏళ్లుగా పిల్లల్ని విక్రయిస్తున్నా.. దేవుడి దయవల్ల ఇబ్బందులు లేవు.. ఆడియో క్లిప్ కలకలంచెన్నై : పసికందుల విక్రయం తమిళనాడులో హాట్ టాపికయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల నుంచి ఈ దందా యధేచ్ఛగా సాగుతోందనే ప్రచారం కలవరం రేపుతోంది. ర… Read More
ఫిర్ ఏక్బార్... మోడీ సర్కార్: ఇది ప్రజల నినాదం అన్న ప్రధానిస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక ప్రభుత్వంపై ప్రేమతో మరలా అధికారంలోకి ప్రజలు ఎలా తీసుకొచ్చారని పొలిటికల్ విశ్లేషకులు ఎన్నికల తర్వాత తలలు పట్టు… Read More
0 comments:
Post a Comment