పాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ఎస్ దళాలు కూడా సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. జోగ్బని నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HLvRDK
రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్ లైన్లు ఏర్పాట్లు
Related Posts:
24 వేళ్ళతో పుట్టిన శిశువు... వింతగా చూస్తున్న జనాలుతెలంగాణా రాష్ట్రంలో వింత శిశువు జన్మించాడు . జోగులాంబ గద్వాల జిల్లాలో జన్మించిన ఈ శిశువును జనాలు వింతగా చూస్తున్నారు . కొన్ని సందర్భాల్లో చాలా మందికి … Read More
రాష్ట్రంలో తొలి మహిళా కమాండో బృందం .. ఇజ్రాయెల్ యుద్ధ తంత్ర కళలో శిక్షణ పూర్తిఆకాశంలో సగం అన్నింటా సగం అంటూ రక్షణ రంగం లోను మహిళలు తమ సత్తా చాటుతున్నారు.అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు సమానంగా ప్రతి రంగంలోనూ పో… Read More
వైసిపికి గౌరు దంపతుల గుడ్ బై : జగన్ చెప్పింది ఇదే : వైసిపికి నష్టమేనా.!కర్నూలు జిల్లాలో ఊహించిన విధంగానే గౌరు దంపతులు వైసిపిని వీడారు. తొలి నుండి వైయస్ విధేయులుగా ఉన్న గౌరు దంపతులు..జగన్ పార్టీ ఏర్పాటు తరువాత ఆయన … Read More
శత్రువు చేతికి చిక్కినా.. వెల్కం అభినందన్: పవన్ కళ్యాణ్, గంభీర్, సైనా నెహ్వాల్ సహా ప్రముఖులున్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్ను పాక్.. భారత్కు అప్పగించింది. లాహ… Read More
వాంటెడ్ ... రైతులు కావలెను .. 20 వేల ఆకర్షణీయమైన జీతం,భోజనవసతివాంటెడ్ ఫార్మర్స్... అవును రైతులు కావలెను... ఏదో సరదాకి చెప్తున్న విషయం కాదు. సీరియస్ గానే దేశానికి అన్నం పెట్టే రైతన్న కావలెను. ఏదో ఊరికే అడగడం లేదు.… Read More
0 comments:
Post a Comment