కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కిషోర్ చంద్రదేవ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారం కోల్పోయిన తర్వాత గత నాలుగేళ్లుగా పార్టీలో రాజకీయ శూన్యత ఆవహించిందని కిశోర్ చంద్రదేవ్ ఆరోపించారు.అయితే, ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmahDx
కాంగ్రెస్ కు కిశోర్ చంద్రదేవ్ గుడ్ బై : టిడిపి లోకి ఎంట్రీ..! వైసిపికి నష్టమా....!
Related Posts:
సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి కీలకమైన సమాచారం … Read More
పంజాబ్ & సింద్ బ్యాంకులో ఉద్యోగాలు: వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్పంజాబ్ మరియు సింద్ బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏజీఎం, కంపెనీ సెక్రటరీ, రాజభాష అధికారి, లా మేనేజర్… Read More
నన్ను చంపేస్తారు: కాపాడాండంటూ మోడీ, యోగికి మంత్రి భార్య వేడుకోలులక్నో: తన తన భర్త చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏకంగా ఓ మంత్రి భార్య ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటూ లేఖ రాసింది. మోడీ సార్, యోగి స… Read More
కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం, సాహసం చేసినవారికి గుర్తింపుగోదావరి పడవ ప్రమాదంలో చిక్కుకున్న వారిని 26 మంది టూరిస్టులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాణాలకు తెగించి టూరిస్టు… Read More
వివాహితతో కలిసి స్వామిజీ.. ఏకాంతంగా పూజ చేస్తుండగా.. పేలుడుశాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి చెందిన సరే మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. ఎక్కడో జరిగిన క్షుద్రపూజల గురించి ప్రతీరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి. … Read More
0 comments:
Post a Comment