Monday, February 4, 2019

మంత్రి ఆదికి షాక్‌: జ‌మ్మ‌ల‌మడుగు అభ్య‌ర్ధిని తేల్చేసారు: మాట‌లే లేవు..స‌హ‌క‌రిస్తారా..!

క‌డ‌ప జిల్లాలో పోటీ చేసే అభ్య‌ర్దుల పై టిడిపి అధినేత కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొంత కాలంగా తెగ‌ని పంచాయితీగా ఉన్న జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే..క‌డ‌ప ఎంపీ గా ఎవ‌రు పోటీ చేయాల‌నే దాని పైనా నిర్ణ‌యం తీసుకున్న ట్లుగా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో క‌మలాపురం అభ్య‌ర్ధి విష‌యంలోనూ చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SnHd56

Related Posts:

0 comments:

Post a Comment