అమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మరోసారి కలిశాయి. సేవ్ ది నేషన్ - సేవ్ డెమోక్రసీ పేరుతో ఎన్డీయేతర పక్షాలు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో భేటీ అయ్యాయి. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఏపీ సీఎం నల్లటి దుస్తులతో వచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HJjWq5
మరోసారి విపక్షాల భేటీ: రాహుల్ గాంధీ పక్కనే బ్లాక్ డ్రెస్తో చంద్రబాబు
Related Posts:
అమ్మ రాజీనామా..! ప్రియాంక అరంగేట్రంతో సోనియా గాంధీకి పూర్తి విశ్రాంతి..!!హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హత్య తర్వాత కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసి, పార్టీకి కొండంత అండగా ఉన్న ధీర వనిత ఆమె. పార్టీ లో చెలరేగ… Read More
కారు గుర్తువల్లే ఓడిపోయా, దానిని తొలగించండి: టీఆర్ఎస్కు గద్వాల అభ్యర్థి షాక్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు పడ్డాయని, అందుకే తమ పార్టీ 88 సీట్ల వద్ద ఆగిపోయిందని, ట్రక్కు … Read More
ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువ… Read More
పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీషన్..!!హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు… Read More
చంద్రబాబు నిర్ణయమే ఫైనల్: జగన్ ఎఫెక్ట్... కడప నుంచి పోటీకి వీరిద్దరి వెనుకడుకు ఎందుకు?కడప: జిల్లాలోని కడప లోకసభ, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీలో సందిగ్ధత నెలకొంది. దీంతో మంత్రి ఆదినా… Read More
0 comments:
Post a Comment