Saturday, February 2, 2019

వుమెన్ వింగ్: తొలి జాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్, ఎవరెవరు అంటే?

అమరావతి: దేశ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని, ఈ దేశ రాజకీయాలు అభివృద్ధి కాముకులైన మేధావులతో ఉండాలని, లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడియాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఆడపడుచులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t30g6m

Related Posts:

0 comments:

Post a Comment