ఎన్నికలు సమీపిస్తున్న వేళ..వైసిపి అధినేత జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసిన జగ న్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ నెల 4న ఢిల్లీ పర్యటకు వెళ్తున్నారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్షక సమాయత్తం అవుతున్న వేళ..జగన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t2ViGC
4న ఢిల్లీకి జగన్ : పర్యటన పై ఉత్కంఠ : ఏం చేయబోతున్నారు..!
Related Posts:
సుభాష్ చంద్రబోస్ మరణించలేదు..విమాన ప్రమాదసమయంలో మాతోనే ఉన్నారు: ఐఎన్ఏ సైనికులుదేశ రాజధాని ఢిల్లీలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సారి వేడుకల్లో ప్రత్యేకత కనిపించింది. ప్రతిసారిలా కాకుండా ఈసారి మాత్రం వేడుకల్లో తొ… Read More
మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధవ్ : సీటు ఖాయమేనా..!అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డిక వ్యతిరేకంగా మీసం మెలేసీ..హెచ్చరించ… Read More
తహసీల్దారా..? అడ్డ గాడిదా..? వ్రుద్ద దంపతులతో బిక్షమెత్తించిన వైనం..!!భూపాల పల్లి/ హైదరాబాద్ : వారిది క్రిష్ణా రామా అనుకుంటూ మనవళ్లతో కాలక్షేపం చేసే వయసు. ఐన వాళ్లను ,బందుబలగాన్ని చూసి త్రుప్తిగా ఆనందించాల్సిన… Read More
సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర ప… Read More
భారత 'రత్నం' భూపేన్ హజారికా: కవి నుంచి కంపోజర్ వరకు ఈశాన్య పుత్రుడి జీవిత ప్రస్థానంకేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఈశాన్య రాష్ట్రం అస్సోంకు చెందిన కవి, గాయకుడు భూపేన… Read More
0 comments:
Post a Comment