ఆదిలాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే 'నాగోబా' జాతర మొదలుకానుంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని సోమవారం (04.02.2019) నాడు అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు ఆదీవాసీలు. తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. ఆదివాసీల సంప్రదాయాలకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjllBo
ప్రపంచంలో అతిపెద్ద 'గిరిజన' పండుగ.. ''నాగోబా'' జాతరకు సర్వం సిద్ధం
Related Posts:
టంగ్ స్లిప్: ఉగ్రవాదులను రాహుల్ ఇలా సంబోధించాడు...వీడియో వైరల్ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చ… Read More
కాంగ్రెస్ పార్టీలో టికెట్ రగడ .. ఢిల్లీ చేరిన నాగర్ కర్నూల్ లోకల్ లొల్లిలోక్ సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు లోకల్ లొల్లి సెగలు రేపుతుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల కోసం హైక… Read More
త్వరలో టీఆర్ఎస్ లో అతి పెద్ద సునామీ ... ఎందుకంటే ?కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు టిఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్… Read More
పోటీ చేయడం లేదు...ప్రచారానికే పరిమితం కానున్న ప్రియాంకాగాంధీ..?ఢిల్లీ:ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రధాన కార్యదర్శ పోస్టుకూడా … Read More
ఆర్బీఐ అనుమతి లేకుండానే ప్రధాని మోడీ ఈ నిర్ణయం చేసేశారు: ఆర్టీఐఢిల్లీ: 2016 నవంబర్ 8... ఈ తేదీ ప్రతి భారతీయుడికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ రోజే రూ. 500 నోట్లు, నూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించ… Read More
0 comments:
Post a Comment