Tuesday, February 26, 2019

అది కావాలంటే ఇది చేయాల్సిందే.. బాబా రామ్ దేవ్ శాంతి సూత్రం

ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కొందరైతే ఆ దాడి నుంచి ఇంకా కోలుకోలేదు. ఉగ్రదాడితో 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకోవడానికి కారణమైన పాకిస్థాన్ ను భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడిపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ మరోసారి స్పందించారు. పాకిస్థాన్ ను వదిలిపెట్టొద్దని.. భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ns7Lxb

Related Posts:

0 comments:

Post a Comment