ప్రయాగ్ రాజ్ : కుంభ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో భారీగా భక్తులు తరలిరావడంతో అపరిశుభ్రత అదే స్థాయిలో పేరుకుపోతోంది. దీంతో అక్కడి అధికారులు ఓ చిట్కా కనిపెట్టారు. చలి పంజాతో గజగజ వణుకుతున్న సందర్శకులకు ఛాయ్ ఆఫర్ ప్రకటించారు. చెత్త వేస్తే చాలు.. గరం గరం ఛాయ్ ఇచ్చే మెషిన్ అందుబాటులో ఉంచారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MUJmQC
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment