Monday, February 4, 2019

ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!

ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులకు ప్రతి సంవత్సరం 6వేల రూపాయలు అందించనుంది కేంద్రం. ఈ పథకం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GoytF9

Related Posts:

0 comments:

Post a Comment