పాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ఎస్ దళాలు కూడా సహాయకచర్యల్లో నిమగ్నమయ్యాయి. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. జోగ్బని నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5Y2rz
రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్ లైన్లు ఏర్పాట్లు
Related Posts:
వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచింది. ఐక్యరాజ్య సమితి స్పాన్సర్షిప్తో గాలప్ సంస్థ రూపొందించిన 'వరల్డ్ హ్యాప… Read More
సాగర్ బరిలో జనసేన.. అభ్యర్థి ఎవరంటే, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా...నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఇండికేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్తోపాటు… Read More
దేశంలో మళ్ళీ లాక్ డౌన్ టెన్షన్ : భారీగా కరోనా కేసులు , హోరాహోరీగా ఎన్నికలుభారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ముఖ… Read More
అమరావతిలో జగన్కు వరుస షాక్లు- దర్యాప్తు సంస్ధల వైఫల్యం- లోపం ఎక్కడంటే ?ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అధికారం చేపట్టాక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు సీఐడీ, ఏసీబీ విచార… Read More
Marriage: పాక్ పాలకోవా, బాంగ్లా ఫిగర్లు కావాలంటే కుదరదు, వెంపర్లాడుతున్నారు, సౌదీ షాక్ !సౌదీ/పాకిస్థాన్: విదేశీయులను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న యువకులకు సౌదీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత దాయాది దేశం పాకిస్థాన్ తో పాటు మయన్మార్, చాడ్… Read More
0 comments:
Post a Comment