వాషింగ్టన్ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు.. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వీపరీతమైన చలి తట్టుకోలేక 12 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా డెట్రాయిట్ తో పాటు చాలా ప్రాంతాల్లో కాలువలు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G8yiPf
చలి పంజాకు 12 మంది బలి..!
Related Posts:
కలికాలం : భర్త బీర్ తాగనివ్వలేదని..అహ్మదాబాద్ : భార్యాభర్తల బంధానికి విలువే లేకుండా పోయింది. టిక్ టాక్ చేయనివ్వలేదని ఒకరు, టీవీ రిమోట్ ఇవ్వలేదని మరొకరు చిన్న చిన్న కారణాలతో విడాకులకు సి… Read More
అమరావతిలో హైడ్రామా..! వేడి పెంచిన ప్రజావేదిక..!!అమరావతి/హైదరాబాద్ : సహజంగా అదికార, ప్రతిక్ష పార్టీల మద్య రోజూ ఘర్షణ జరగకపోయినా ఘర్షణ పూరిత వాతావరణం మాత్రం ఉంటుంది. కాని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడ… Read More
చిన్నారులపై అకృత్యాలు ఆగవా .. మృగాళ్ళుగా మారుతున్న మగాళ్ళకు కఠిన శిక్షలు ఇంకెన్నడు ?అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికత విషయంలో రోజు రోజుకీ దిగజారిపోతున్నాం. కారణం మన అత్యాచార భారతం .. నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బా… Read More
కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూపిన కామాంధులు..ఒంగోలు : పదహారేళ్ల వయసు.. మంచి చెడూ తెలియనితనం. తండ్రి హాస్పిటల్లో సాయంగా ఉన్న సమయంలో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమనుకుంది. అతని కోసం కన్నవారి… Read More
కిలాడీ లేడీ.. నటీనటులుగా ఛాన్స్ ఇస్తానంటూ..!హైదరాబాద్ : స్క్రీన్ మీద ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడే వాళ్లు చాలామంది ఉంటారు. తెర మీద ఒక్కసారైనా కనిపించాలనే తాపత్రాయం వారిని ఒక్కదగ్గర ఉండనివ్వదు. వెండి… Read More
0 comments:
Post a Comment