Monday, February 4, 2019

కొనసాగుతున్న దీదీ దీక్ష.. ఫుల్ సపోర్ట్.. నిరసనలకు తృణమూల్ రెడీ

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య వార్ మరింత ముదిరింది. ఆదివారం నాటి పరిణామాలతో దీదీ మరింత గుర్రుగా ఉన్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే మమతా వ్యాఖ్యలకు.. పలువురు నేతల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ వర్సెస్ దీదీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5dAMa

Related Posts:

0 comments:

Post a Comment