చీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత శిద్ధా రాఘవ రావు మంగళవారం చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి ఆ తర్వాత టీడీపీతో అనుబంధంగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్, జనసేన వైపు చూస్తున్నారు. ఆ రెండు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RHUFw6
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment