చీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత శిద్ధా రాఘవ రావు మంగళవారం చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి ఆ తర్వాత టీడీపీతో అనుబంధంగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్, జనసేన వైపు చూస్తున్నారు. ఆ రెండు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RHUFw6
వైసీపీలోకి ఆమంచి, రంగంలోకి దిగిన చంద్రబాబు!: ఫలించని మంత్రి బుజ్జగింపులు
Related Posts:
గ్రేటర్ మేయర్ పీఠం... టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు...? అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నారు..?జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్… Read More
CM home town: కర్ఫ్యూ, 144 సెక్షన్ కొనసాగింపు, సొంత ఊరిపై సీఎం డేగకన్ను, ఆ రోజు వరకు అదే సీన్ !బెంగళూరు/ శివమొగ్గ/ మంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప సొంత జిల్లాలో మతఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం సొంత… Read More
భారత్ హెచ్చరించినా.. రైతు ఉద్యమానికి కెనడా ప్రధాని మరోసారి మద్దతు.. ఐరాస కూడా...ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి బయటి నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించి భారత్ ఆగ్రహానికి గురైన కెనడా ప్రధ… Read More
ఆ జిల్లా పరిషత్ స్కూలు టీచర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు .. విశ్వగురువుగా గుర్తింపు .. రూ. 7కోట్ల నగదుమహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్ర జిల్లాపరిషత్ పాఠ… Read More
గెలుపోటములు సహజం .. టీడీపీకి ఇవేమీ కొత్త కాదు : ఫలితాలపై టీడీపీ తెలంగాణా అధ్యక్షుడు ఎల్. రమణగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి ఘోర ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేసిన చోట డిపాజిట్లు కూడా దక్కించుక… Read More
0 comments:
Post a Comment