హైదరాబాద్: కాబోయే ఎస్సై హంతకురాలిగా మారిపోయింది. మత్తులో ఉన్న భర్తను హత్యకు ప్లాన్ చేసింది. మేనల్లుడితో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆమె భర్త రైల్వే ఉద్యోగి. భర్త చనిపోతే ఉద్యోగంతో పాటు మేనల్లుడితో సుఖం దొరుకుతుందని భావించింది. ఈమె కాబోయే ఎస్సై కావడం గమనార్హం. ఈ సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMIQJ1
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment