కడప: జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారా? పార్టీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి బరిలో నిలుస్తారా? అనే ఉత్కంఠ శుక్రవారంతో తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆది వైసీపీ నుంచి పోటీ చేసి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2812L
తెగిన జమ్మలమడుగు పంచాయతీ, రామసుబ్బారెడ్డి రాజీనామా: కడప ఎంపీగా ఆదినారాయణ పోటీ
Related Posts:
ఏపీలో తొలిరోజు స్కూల్స్ .. కరోనా నిబంధనల్లోనూ 80 శాతం హాజరైన విద్యార్థులు : మంత్రి ఆదిమూలపు సురేష్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు బడి గంటలు మోగాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంతకాలం స్కూల్స్ తెరుచుకోలేదు. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం చేయడంత… Read More
IPL 2020: నా జెర్సీని వాళ్లకు ఎందుకిచ్చానో తెలుసా: ధోనీదుబాయ్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తాను ఐపీఎల్కు కూడా దూరమవుతానని భావించి యువ ఆటగాళ్లంతా జెర్సీలు తీసుకున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్… Read More
IPL 2020 playoffs: నెట్ రన్రేట్ కీలకం.. రెండు జట్లకు ఒకటే ఉంటే పరిస్థితేంటి..?హైదరాబాద్: ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది. టైటిల్ రేసులో ని… Read More
అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజే కరోనాపై యాక్షన్ ప్లాన్: ట్రంప్పై జో బైడెన్ విమర్శలువాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ… Read More
ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, రోజువారీ భారీగా నిర్వహిస్తున్న పరీక్షలతో అత్య… Read More
0 comments:
Post a Comment