నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంటర్ విద్యార్థి రెచ్చిపోయాడు. సైకోలా మారి కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చినికి చినికి గాలివానలా మారిన చిన్న గొడవ హత్యకు దారితీసింది. బుధవారం నాడు రాత్రి జరిగిన ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UVsko7
Thursday, February 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment