తిరుపతిః పవత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లడం కాశీయాత్రతో సమానం అంటారు పెద్దలు. తిరుమల వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అంటే కాశీ యాత్ర చేసినంత కఠినం అని దాని సారాంశం. నిజమే! ఎంత అత్యాధునికతను సంతరించుకున్నా, ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోనే ఉన్నా శ్రీవారిని దర్శించడం అంత సులవు కాదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EbiusR
తిరుమల: ఐఆర్ సీటీసీ.. పైస్ జెట్: ఒక రాత్రి, రెండు పగళ్లు
Related Posts:
పోతిరెడ్డిపాడుపై టీడీపీ స్టాండ్ ఏంటి ? త్వరలో కృష్ణాబోర్డుకు వివరణ- ఏపీ మంత్రి అనిల్...రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాక రేపుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించార… Read More
ఏపీలో వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వారికి స్పెషల్ పాసులు జారీకి గ్రీన్ సిగ్నల్కరోనా లాక్ డౌన్ కారణంగా మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో కరోనా ప్రభావం తగ్గుతుందని… Read More
జగన్ కోటరీలో కొత్త అడ్వైజర్... ఆ సాయానికి ప్రతిఫలంగా.. వైసీపీ ఇమేజ్ పెంచే బాధ్యత ఆయనకే..!ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమచారం. తన తండ్రి వైయస… Read More
ఎమ్మెల్యే సీతక్క సాహసం .. కొండలు ,గుట్టలు దాటి ఏపీలోని ఆ కుగ్రామంకు వెళ్లి మరీ సేవలుములుగు ఎమ్మెల్యే సీతక్క కరోనా లాక్ డౌన్ సమయంలో ఆదివాసీ, గిరిజన కుగ్రామాలలో ప్రజలకు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. ప్రజా ప్రతినిధి అంటే ఒంటి మీద ఖ… Read More
కుండబద్దలు కొట్టిన నిర్మలమ్మ: విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు: అమ్మకానికి 6 విమానాశ్రయాలున్యూఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పట్టింది. అలా, ఇలాక్కాదు. ప్రజలను నేరుగా ప్రభావితం చేయబోయే కీలక రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్ప… Read More
0 comments:
Post a Comment